http://apvarthalu.com/

Tuesday, November 13, 2012

హైదరాబాద్‌లో 12.12.12న 'చూమంతర్'

వచ్చే నెల 12వ తేదీన 12.12 గంటలకు హైదరాబాద్‌లో జరగనున్న అంతర్జాతీయ మెజీషియన్స్ సదస్సు 'చూ మంతర్'కు బ్రోచర్‌ను సోమవారం నాడిక్కడ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆవిష్కరించారు. సాంస్కృతిక శాఖ, మెజీషియన్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు, సదస్సు కన్వీనర్ సామల వేణు ముఖ్యమంత్రికి తెలిపారు. డిసెంబర్ 12 నుంచి మూడు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది.

No comments: