http://apvarthalu.com/

Tuesday, September 11, 2012

భారత్‌పై న్యూజిలాండ్ విజయం:సిరీస్ కైవసం

       New Zealand's Brendon McCullum and teammate Kane Williamson run between the wickets during their second Twenty20 cricket match against India in Chennai
చెన్నయ్‌లో మంగళవారం అత్యంత ఉత్కంఠంగా జరిగిన రెండవ టీ-20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఒక పరుగు తేడాతే భారత్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ బ్రెండన్ మెకల్లమ్ అద్భుత ఆటతీరుతో నిర్ణీత 20 ఓవర్లలో 167 పరుగులు చేసింది. తొలి రెండు వికెట్లను 2 పరుగులకే కోల్పోయిన న్యూజిలాండ్‌ను బ్రెండన్ మెకల్లమ్ విలియమ్‌సన్‌లు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి జట్టును ఆదుకున్నారు.read more

No comments: