http://apvarthalu.com/

Wednesday, January 23, 2013

ఆజాద్ అమ్ముడుపోయారు:ఓయూ జేఏసీ

సీమాంధ్ర పెట్టుబడిదారులకు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ గులాం నబీ ఆజాద్ అమ్ముడుపోయారని ఓయూ జేఏసీ నేతలు ఆరోపించారు. ఈ నెల 27లోపు తెలంగాణను ప్రకటించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవలసి వస్తుందని హెచ్చరించారు. తెలంగాణ మంత్రుల జిల్లాల్లో నో ఎంట్రీ బోర్డులు పెడుతామని తెలిపారు. ఆజాద్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ వైఖరి బయటపడిందన్నారు.

No comments: