http://apvarthalu.com/

Friday, January 25, 2013

పద్మ అవార్డులు ప్రకటన

కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ప్రముఖ సినీ నిర్మాత డి.రామానాయుడుకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. దేశ వ్యాప్తంగా నలుగురికి పద్మ విభూషణ్ అవార్డులు దక్కగా, 24 మందికి పద్మ భూషణ్ అవార్డులు లభించాయి. 80 మందికి పద్మశ్రీ అవార్డుల దక్కాయి.రాష్ట్రం నుంచి ప్రముఖ సినీ నిర్మాత రామానాయుడు దేశంలోనే అత్యధిక భాషల్లో సినిమాలు నిర్మించారు. డి రామానాయుడు – పద్మ భూషణ్, ఎస్ జానకి – పద్మ భూషణ్, మెరీకామ్ – పద్మ భూషణ్ , డా. రాధిక – పద్మశ్రీ, సురభి బాబ్జి – పద్మశ్రీ, ఎం రామకృష్ణంరాజు – పద్మశ్రీ, జి అంజయ్య – పద్మశ్రీ, జయరామన్ గౌరిశంకర్ – పద్మశ్రీ, డా. చిట్టా వెంకటసుందరం – పద్మశ్రీ, శ్రీదేవి – పద్మశ్రీ, బాపు – పద్మశ్రీ, రాహుల్ ద్రవిడ్‌లకు పద్మశ్రీ, షర్మిలా ఠాగూర్, రాజేష్ ఖన్నా, జస్పాల్‌బట్టీ, ఆది గోద్రెజ్‌లకు పద్మ భూషణ్ అవార్డులు దక్కాయి.red more

No comments: