http://apvarthalu.com/

Thursday, October 11, 2012

ఏ హొదాతో పాదయాత్రకు వెళతారు: శోభ


దోచుకోవడానికి రాష్ట్రంలో ఇంకా ఏమి మిగిలందని షర్మిల పాదయాత్ర చేపడుతున్నారని రాష్ట్ర తెలుగు మహిళధ్యక్షురాలు శోభాహైమవతి ప్రశ్నించారు.2003 లో వైఎస్ పాదయాత్ర చేసి రాష్ట్రంలో ఎక్కడెక్కడ గనులు,భూములు,సంపద ఉన్నాయో పరిశీలించి అధికారంలోకి రాగానే వాటిని దోచేశారని ఆరోపించారు. తండ్రి, కొడుకులు కలిసి రూ.లక్ష కోట్లు ప్రజా సొత్తును భోన్చేశారన్నారు.షర్మిల ఏ హొదాతో పాదయాత్ర చేపడతారని,ఏ హొదాలో ప్రజల సమస్యలు పరిష్కరిస్తారని నిలదీశారు. పిల్ల కాంగ్రెస్ లో షర్మిల పదవి ఏంటని ప్రశ్నించారు.

No comments: