http://apvarthalu.com/

Saturday, December 8, 2012

సాక్షికి మేత..సంబరాల్లో జగన్ పార్టీ

చంద్రబాబు నాయుడు – కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కయ్యారు. ఇద్దరూ కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జైలులో పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రజా బలం లేక చంద్రబాబు చీకట్లో కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యారు అంటూ ఏడాది కాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తోంది. జగన్ పార్టీ కాంగ్రెస్ లో కలవడం ఖాయమని, అది తల్లి కాంగ్రెస్ ఇది పిల్ల కాంగ్రెస్ అని విలీనం కావడం ఖాయం అని చంద్రబాబు నాయుడు విమర్శిస్తూ వస్తున్నారు. అయితే ఎఫ్ డీ ఐలకు సంబంధించి ఓటింగ్ లో పాల్గొనాల్సిన టీడీపీ ఎంపీలు దేవేందర్ గౌడ్, సుజనా చౌదరి, గుండు సుధారాణిలు గైర్హాజరు కావడంతో చంద్రబాబు నాయుడు, టీడీపీ పార్టీలు ఆత్మ రక్షణలో పడిపోయారు.red more

No comments: