http://apvarthalu.com/

Saturday, December 8, 2012

తెలంగాణపై బాబు, జగన్ ఇరుక్కుపోయారా...

తెలంగాణపై ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న అఖిలపక్ష సమావేశాన్ని డిసెంబర్ 28న ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. కాంగ్రెస్ ఏం చెబుతుందన్నది పక్కన పెడితే, ఇప్పుడు అతిపెద్ద సమస్య టీడీపీ, వైఎస్సార్ సీపీలకే. అఖిలపక్ష సమావేశాన్ని పెడితే, తమ పార్టీ తరపున ఒక్కరినే పంపి స్పష్టమైన అభిప్రాయం చెబుతామంటూ పాదయాత్రకు ముందే చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. ఇప్పుడు దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాద్యత ఆయనపై ఉంది. మాట తప్పుదామంటే, తెలంగాణలో పాదయాత్ర చేస్తూ చంద్రబాబు ఇరుక్కుపోయారు. ప్రస్తుతం ఆదిలాబాద్ లో సాగుతున్న ఆయనయాత్ర డిసెంబర్ 28 నాటికి ఇంకా తెలంగాణలోనే కొనసాగే అవకాశం ఉంది. అలాంటప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా అఖిలపక్షంలో నిర్ణయం ప్రకటిస్తే, పరిస్థితి ఘోరంగా ఉంటుంది. అటు చంద్రబాబు రూట్లోనే పాదయాత్ర చేసుకొస్తున్న షర్మిల కూడా ఆ సమయానికి తెలంగాణలోనే ఉండొచ్చుred more

No comments: