http://apvarthalu.com/

Sunday, February 17, 2013

దేశంలో అవినీతిపై నా పోరాటం:అన్నా హజారే

హైదరాబాద్ లో బహిరంగ సభలో అన్నా హజారే మాట్లాడుతూ.. దేశం కోసం నా జీవితం అంకితం చేస్తానని అన్నారు. ప్రాణమున్నంత వరకూ జన్‌లోక్‌పాల్ కోసం పోరాడుతూనే ఉంటానని సమాజిక ఉద్యమకారుడు అన్నా హజారే సృష్టం చేశారు. సికింద్రాబాద్ వెస్లీ కళాశాల మైదానంలో జనతంత్రమోర్చా ఆధ్వర్యలంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో హజారే పాల్గొని ప్రసంగించారు. కోటీశ్వరులు కూడా పొందలేని ఆనందాన్ని ప్రజా సేవద్వారా పొందుతున్నానని, ప్రజా సేవలో ఉన్న సంతృప్తి ఎక్కడా దొరుకదన్నారు. గ్రామాల్లో సాగు నీరు కనీస అవసరాలేవి అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేశారు.red more

No comments: