http://apvarthalu.com/

Wednesday, February 27, 2013

సమైక్య రాష్ట్రమే ఉగ్రవాదులకు అడ్డాగా మారింది: కోదండరాం

తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషిస్తూ, తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ హోదాలో కొనసాగుతున్న కోదండరాం.. తాజాగా ఓ సమావేశంలో బుధవారం పాల్గొన్న కొదండరాం సమైక్య రాష్ట్రమే ఉగ్రవాదులకు అడ్డాగా మారిందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఇలాంటి సంఘటనలు జరిగినందున ఉమ్మడి పాలన విఫలమైనట్లుందన్నారు. 60 ఏండ్లపాటు ఉమ్మడిపాలనలతో కాంగ్రెస్‌ పార్టీయే ఎక్కువగా అధికారంలో ఉందని, వీటిని ఆపలేకపోయిన ముఖ్యమంత్రి కిరణ్, మంత్రివర్గ సభ్యుడైన టీజీ వెంకటేశ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.red more

No comments: