http://apvarthalu.com/

Sunday, September 15, 2013

తెలంగాణ విషయంలో తేల్చేసిన బొత్స !

కాంగ్రెస్ పార్టీ ఒకసారి నిర్ణయం తీసుకున్న తరువాత వెనక్కు వెళ్లే ప్రసక్తి ఉండదు. నిర్ణయం జరిగిపోయాక ఎంత ఇబ్బంది అయినా ఎదుర్కుంటుంది. మాది జాతీయ పార్టీ. మిగతా పార్టీల మాదిరిగా ఊసరవెల్లిలా రంగులు మార్చాలంటే కుదరదు. కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవాల్సిన భాధ్యత కార్యకర్తలదే” అని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. దీనిని బట్టి తెలంగాణ విషయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం మారదని ఆయన తేల్చిచెప్పారు.read more

No comments: