http://apvarthalu.com/

Saturday, August 17, 2013

దమ్మున్న ఛానల్…దమ్ములేని పేపర్!

ధమ్మున్న ఛానల్… సౌండు పెంచి మరీ చెబుతాడు రాధాకృష్ణ. ఆయన్ను చూస్తే జర్నలస్టు అంటే ఇలా ఉండాలని కొందరు అనుకుంటూ ఉంటారు పాపం. కానీ, ఆయన రాజకీయ నాయకులకు ఏం తీసిపోరు. ఆయన మరో కేసీఆర్. సీడబ్ల్యూసీ ప్రకటన రాకముందే ముందే కూసిన తెలంగాణ కోయిల అది. మొదటి మూడో రోజులు నిరసన జరిగే వరకు జై తెలంగాణ అంటూ… సీమాంధ్ర నాయకులను పిలిచి చెప్పండి మీరు ఏ రాజధాని కోరుకుంటారు…read more

No comments: